మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ యాప్ కొత డార్క్ వెబ్గా మారుతున్నదని, ఈ యాప్ను వినియోగిస్తున్న నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద సమూహాల సంఖ్య రోజురోజుకూ ప
దేశంలో నీట్ మరణ మృదంగం కొనసాగుతూనే ఉన్నది. తీవ్ర నిరాశ, నిస్పృహ, ఆందోళనలతో నీట్ అభ్యర్థులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నీట్ ఒత్తిడి మరో ఇద్దరు అభ్యర్థులను పొట్టనపెట్టుకుంది. ఈ నెల 21న జరిగే నీట్�
NEET Retest | నీట్-యూజీ రీటెస్టు (NEET UG Retest) ను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశామని 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)' తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచ�
నీట్-యూజీ పేపర్ లీకై పరీక్ష రద్దు కావడంతో అభాసుపాలైన కేంద్రం ఈసారి అప్రమత్తమైంది. నీట్ పునః పరీక్ష విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా కఠిన చర్యలకు ప్రయత్నాలు ప్రారంభించింది.