నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో సీబీఐ రాంచీలో సురభి కుమారి అనే విద్యార్థినిని అరెస్ట్ చేసింది. ఆమె రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సర�
Dharmendra Pradhan | యూజీసీ-నెట్ పేపర్ లీకేజీ, నీట్ అవకతవకలపై వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.