సమస్త జీవరాశికి చెట్లే జీవనాధారం. ఒక్క విత్తనం నాటితే అది వృక్షంగా మారి తీయని ఫలాలను మనకు ఇస్తుంది. ఆకలి తీర్చి, ఔషధంగా మేలు చేస్తుంది! అలాంటి ఔషధ తరువులకు ఆలవాలం ‘పీవీ నరసింహారావు ఔషధ వనం’. రంగారెడ్డి జిల�
మనకు మేలు చేసే వేప చెట్టుకు మళ్లీ ఆపదొచ్చింది. గతేడాది హఠాత్తుగా ఎండిపోయిన వేపచెట్లు మళ్లీ ఈ ఏడాది అదే మాదిరిగా ఎండిపోతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం ఇదే మాదిరిగా ఎండిపోయిన చెట
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు డై బ్యాక్ డిసీజ్ వల్ల ప్రాణులకు నష్టం లేదన్న నిపుణులు హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఔషధ గుణాలున్న వేపచెట్టును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క�