చిరంజీవి, కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకక్కించిన చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే ముఖ్య పాత్రలు పోషించారు.రామ్ చరణ్ సిద్ధా అనే పాత్రలో కనిపించనుండగా, పూజా హెగ్డే నీలాం�
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలు. మే 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలో కీలకమైన �