నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. పదవీకాలం మరో ఏడాది ఉండగానే ఆయన స్వచ్ఛందంగా తప్పుకొన్నారు.
నియోజవకవర్గంలో పెండింగ్తో పాటు నూతనంగా పలు అభివృద్ధి పనులకు రూ.48కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను సోమవారం