మరాఠా కోటా ఉద్యమం హింసాత్మకంగా మారింది. కొందరు ఆందోళనకారులు సోమవారం ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో బీడ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్టు పోలీస్ అధికారులు ప్రకటించారు.
మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరి పక్షాన ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్కు షాకిచ్చిన అజిత్ పవార్ (Ajit Pawar) తన మద్దతుదారులతో కల
Ajit Pawar Show : రెబల్ లీడర్ అజిత్ పవార్కు మద్దతుగా 29 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మీటింగ్ హాజరయ్యారు. మరో వైపు శరద్ పవార్ వర్గానికి అనుకూలంగా 12 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలుస్తోంది. ముంబైలో జరిగి�