ప్రసార భారతి బోర్డు చైర్పర్సన్గా మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ సెహగల్ పదవీకాలం ఉన్నప్పటికీ.. మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన సమర్పించిన రాజీనామాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యూపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు | రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 6 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.