Indonesia Disaster | ఇండోనేషియాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఆ దేశంలోని సెరాసన్ దీవిలో కుండపోత వర్షాలు కురిశాయి. దాంతో వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు 11 మంది ప్రాణాలు తీసింది.
వాహనాలపై పడిన భారీ రాళ్లు కూరుకుపోయిన బస్సు, లారీ, కార్లు 11 మంది అక్కడికక్కడే మృతి శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది! హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో దుర్ఘటన సిమ్లా, ఆగస్టు 11: ఒకవైపు పెద్ద కొండ… మరోవ�