మండల కేంద్రం శివారులోని షరీఫ్ పీర్గైబ్ సాహెబ్ ఖిల్లా దర్గా ఉర్సులో భాగంగా మంగళవారం అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మల్లయోధులు పోటీల్లో పాల్గ
ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న జాతీయ కుస్తీ పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ విభాగాలకు నగరంలోని పలువురు యువ మల్ల యోధులతో పాటు మహిళా విభాగంలోని యువతులు తమ సత్తా చాటి జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికయ్యా