గోదావరికి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పడుతున్న వర్షం తోడు కావడంతో నీటి ప్రవాహం పెరిగింది. బుధవారం మధ్యాహ్నం 43 అడుగులకు వరద చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాదక హెచ్చరి�
గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనలపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) మరోసారి నేడు భేటీ కానున్నది. ఏపీ, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ర్టాలతో పాటు ఇతర పరీవాహక రాష్ర్టాలతో నేడు నిర్వహించన