దేశంలో మహిళా క్రికెట్కు మహర్దశ రాబోతున్నది. స్వదేశం వేదికగా ఇటీవల ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో మహిళా క్రికెట్కు పెద్దపీట వేసేందుకు బీసీసీఐ సిద్ధ�
కీసర మండల కేంద్రానికి చెందిన నల్ల క్రాంతిరెడ్డి..జాతీయ టీ20 టోర్నీకి ఎంపికైంది. గత కొన్ని టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న క్రాంతి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు.