తైపీ వేదికగా జూన్లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ సాఫ్ట్బాల్ టోర్నీకి ఆరుగురు ఎస్సీ గురుకుల విద్యార్థులు భారత జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ సాఫ్ట్బాల్ సమాఖ్య గురువారం 16 మందితో భారత టీమ్ను ప్రకటించ�
మెరిసిన గురుకుల విద్యార్థులు హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ అదరగొడుతున్నారు. కటక్(ఒడిశా) వేదికగా జరిగిన 33వ జాతీయ సబ్జూనియర్