జాతీయ క్రీడల్లో పసిడి పతకం సాధించిన రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. మహిళల 25మీటర్ల పిస్టల్ విభాగంలో రాష్ర్టానికి పసిడి పతకం అందించిన ఇషాసింగ్ను
జాతీయ క్రీడల్లో తెలంగాణ షూటర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షూటర్ ఇషా సింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. ఆదివారం పోటీల్లో రష్మీ రాథోడ్ రజత పతకం ఖాతాలో వేసుకుంది. గుజరాత్ వేదికగా జరుగుతున్న 36�