పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ సూచించారు. ఫ్యాక్టరీల్లో భద్ర తా చర్యలను రూపొందించి, అమలు చేసి, ఎప్పటికప్పుడు సమ�
తెలంగాణలోని కర్మాగారాల్లో జరిగే అగ్నిప్రమాద మరణాలు, షాపింగ్ మాల్స్ సహా ఇతర చోట్ల జరిగే అగ్నిప్రమాద మరణాల కన్నా తక్కువేనని రాష్ట్ర ఫ్యాక్టరీల డైరెక్టర్ రాజగోపాల్రావు పేర్కొన్నారు.