జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు అదరగొట్టారు. హుసేన్సాగర్ వేదికగా శనివారం ముగిసిన టోర్నీలో ఆతిథ్య తెలంగాణ నాలుగు స్వర్ణాలు సహా 15 పతకాలను ఖాతాలో వేసుకున్నది. ఆ
హైదరాబాద్ హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు అదరగొడుతున్నారు. అండర్-16 అప్టిమిస్టిక్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రవికుమార్ అద్భుత ప్
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో ఐదోరోజైన శుక్రవారం పోటీలు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నిర్వహకులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఇప్పటి