జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు ఇకపై ఆన్లైన్ అటెండెన్స్ పడనున్నది. ఇప్పటివరకు అమల్లో ఉన్న మాన్యువల్ హాజరుకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరు కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) సాఫ్ట్వేర్తో కూలీలకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.