జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఇంటర్ రాష్ట్ర సాయి ఓపెన్ కరాటే చాంపియన్షిప్-2024 ట్రోఫీ ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఏఆర్ స్పోర్ట్స్ మార్ష ల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ
రామడుగు మండలం గోపాల్రావుపేట అక్షర ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్ష