అడవిలోని చెట్లూపుట్టలు, కాయకష్టాన్ని నమ్ముకుని వందేళ్లు జీవించిన ఘనత ఆదివాసీలదేనని, వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రత్యేకమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. భద్రాచలం ఐటీడ
దేశీ ఆవు పాల ఆహార పదార్థాలపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనం చేయనున్నది. ఆ పాల నుంచి తయారుచేసిన పెరుగు, వెన్న, నెయ్యి ఇతర పాల పదార్థాల్లోని పోషకాలు, వాటి ఉపయోగాలను శాస్త్రీయంగా పరిశోధించనున్నది.