కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ-మర్రిపల్లి మధ్య బైపాస్ నిర్మాణంలో అడ్డంగా ఉన్న 29 ఇండ్లను మంగళవారం అధికారులు కూల్చివేశారు. బుల్డోజర్లు ఇండ్లపైకి రావడంతో.. బాధ
చేర్యాల పట్టణంలో చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. హైవే పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా 8 నెలల క్రితం డ్రైనేజీల నిర్మాణం కోసం గుంతల తవ్వారు.