రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాటోర్నీలో జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. పోటీల నిర్వహణపై క్రీడా మంత్రి శ్రీనివాస్�
సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు నిర్వహించిన మీట్ ద చాంపియన్ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. సోమవారం అక్షర ఇంటర్న
హైదరాబాద్ వేదికగా ఈనెల 29 నుంచి 50వ జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ మొదలుకానుంది. ఈ సందర్భంగా టోర్నీ పోస్టర్ను ఆదివారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు.