NGRI | హైదరాబాద్లోని సీఎస్ఐఆర్-జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థలో పనిచేస్తున్న చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.రామ్మోహన్ ప్రతిష్టాత్మకమైన నేషనల్ జియో సైన్స్ అవార్డు 2024కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎన్జీఆర్ఐ ఒక �
ఉప్పల్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ)లో ముఖ్యశాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ బి ప్రశాంత కె పాత్రో ప్రతిష్టాత్మకమైన జాతీయ భూవిజ్ఞాన పురస్కారం-2023కి ఎంపికయ్యారు.