ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు పాలిటెక్నిక్ కళాశాలలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. రాష్ట్రంలో సాంకేతిక విద్య అందిస్తున్న కళాశాలల్లో విద్య, వసతులను పరిశీలించేందుకు మార్చి 24, 25, 26 తేదీల్లో ‘నేషనల్ బ�
వేములవాడ మండలం అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు కళాశాలకు ఎన్బీఏ (ది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్) గుర్తింపు దక్కింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల తరహాలో తాము బోధిస్తున్న కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు