Donald Trump: మరో రెండు లేదా మూడు వారాల్లో ఇరాన్తో యుద్ధాన్ని ముగించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో ఉన్న అనేక క్షిపణి తయారీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. బుధవారం రాత్రి ఆయన అమెర�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. పీఎంవో తన ట్విట్టర్లో ఈ విషయాన్ని చెప్పింది.