నవరసాల్లో అద్భుతం ఒకటి. గారడి విద్య మనుషులను ఆ అద్భుతరసంలో ఓలలాడిస్తుంది. ఇంత అసామాన్య కళ నేర్చినవారు, ఎందుకు పేదరికంలో ఉంటారు. ప్రాణాంతకమైన విద్యను ప్రదర్శించి, ఎందుకు అడుక్కుంటారో తెలియక ఎంతోమంది జానప
ఎంత మారిందనుకున్నా ఇది పురుషాధిక్య సమాజమే. సంస్కారవంతులుగా, విద్యావంతులుగా ముసుగేసుకున్నా భార్య అణగిమణగి ఉండాలనే భావనలో ఉన్నవాళ్లే ఎక్కువ. కానీ, కూతురు మెట్టినింటికి పోయి, చీటికి మాటికి తగువులాడి పుట్�
ఓ మధ్యతరగతి ఇల్లు. ఆ ఇంటి యజమాని విశ్వనాథం ఓ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తుంటాడు. అతని భార్య సావిత్రి గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కుసుమ, శివ. కాలేజీలో చదువుతుంటారు.
సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ఠ స్థానం ఉన్నది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతం హి సాహిత్యం’ అని అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. బాణ, ప్రకర�