నర్సాపూర్లో ఆదివారం నిర్వహించిన మంత్రి కేటీఆర్ రోడ్ షోకు కొల్చారం మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. పలు గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు మోటార్ సైకి
విచ్చలవిడిగా వాడుతున్న ప్ల్లాస్టిక్తో పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పించినా, ప్రచారం చేసినా ఇంకా అక్కడక్కడ నిషేధిత ప్లాస్టిక్ వాడకం జరుగుతున్నది.