రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి తాలు, తేమ పేర్లతో కొనుగోలు కేంద్రాల్లో కోతలు విధించడం అన్యాయమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డా రు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనైతిక పొత్తుతో పదవులు దక్కించుకున్నాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. �