కార్యకర్తల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని మా మిండ్లవీరయ్యపల్లె గ్రామానికి చెందిన కాంగ్రె స్ నాయకులు పెంతల రాజు, అ
త్వరలో పోడు రైతుల కల సాకారం కానుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆసరవెల్లి, కొండాపూర్ గ్రామాల్లో జరుగుతున్న పోడు భూముల సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దా
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గొల్లపల్లె గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన హెల్త్ సబ్