రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 32వ డివిజన్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి సుమారు వందమంది నాయకుల�
వరంగల్ నగర ప్రజల జీవనాడిగా ఉన్న భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. పూడికతీత పనులు నెల ల తరబడి కొనసాగుతున్నా ఇంకా పూర్తి క�