వాతావరణంలో మార్పులో భాగంగా మంగళవారం మధ్య రాత్రి కురిసిన వర్షానికి నారాయణపేట జిల్లా దవాఖానకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో మం గళవారం అప్పక్పల్లి వద్దనున్న జిల్లా దవాఖానలో మొత్తం అంధకారం నెలకొనడం�
నారాయణపేట జిల్లా దవాఖానలో ప్రసవ సమయంలో ఓ చిన్నారి మృతి కి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వారిపైన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దవాఖాన సూపరింటెండెంట్ కార్యాలయ�