జీవో 38 ప్రకారమే వైద్యశాఖలో బదిలీల ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరహరి డిమాండ్ చేశారు. గురువారం కోఠిలోని హెల్త్ క్యాంపస్లో డీఎంఈ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మ
తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ ఈనెల 31తో ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో వెంటనే ఇన్చార్జి కమిషనర్ను నియమించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పసునూటి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి నాలుగున్నర దశాబ్దాల పోరుబాటకు స్వస్తి�
తల్లిదండ్రులు లేని ఓ అనాథ యువతి పెళ్లికి ఆలయ ఫౌండేషన్ సభ్యులు అన్నీ తామై అండగా నడిచారు. పెళ్లి ఖర్చులకు రూ.30వేల నగదు, విందు భోజనాలకు 25 కిలోల బియ్యం అందజేసి ఆసరాగా నిలిచారు.
గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు మురికి కాలువలు, చెట్లపొదల్లో దోమలు వృద్ధి చెందకుండా పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ నరహరి అన్నారు.
విచ్చలవిడిగా వాడుతున్న ప్ల్లాస్టిక్తో పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పించినా, ప్రచారం చేసినా ఇంకా అక్కడక్కడ నిషేధిత ప్లాస్టిక్ వాడకం జరుగుతున్నది.