హైదరాబాద్లోని మూసీని సుందరమైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని, దీనికోసం రూ. లక్షన్నర కోట్ల నిధులను ఖర్చుచేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారిం ది.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలి జిల్లా అలకనందా నదిపై నమామి గంగే ప్రాజెక్ట్ వద్ద బుధవారం ఉదయం విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పేలి..16మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడగా వారిని �
Transformer Exploded | ఉత్తరాఖండ్లో ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మృతుల్లో ఓ పోలీస్ అధికారి, ఐదుగురు హోంగార్డులు కూడా ఉన్నారు. ఈ పేలుడులో గాయపడిన మరో ఏడుగురు రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో చికి