సంగారెడ్డి జిల్లా దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యమయంగా మారడంతో స్థానికులు,రైతులు, కాలుష్య వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం హైదరాబాద
గ్రామంలోని నల్లకుంట చెరువు నీరు పూర్తిగా విషపూరితంగా మారిందని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద వారు నిరసన చేపట్టారు. కాల
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులోని నల్లకుంట చెరువు కాలుష్య కాసారంగా మారింది. ఇటీవల కురిసిన వానలకు పలు పరిశ్రమలు వదిలిన రసాయన వ్యర్థ జలాలు ఈ చెరువులో చేరి నీరు ఎర్రగా మారి నురగలు కక్కుతున్నది.