45 పీఏసీఎస్లకు రెండో దశ రుణాలు తొలిదశలో 15 సొసైటీలకు రూ.8.42 కోట్లు 4 శాతం వడ్డీ..సకాలంలో చెల్లిస్తే 3 శాతం రిబేట్ త్వరలో వ్యాపార కార్యకలాపాలకు ఏర్పాట్లు సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు నల్లగొండ, జూల�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కనగల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన తిప్పర్తి మండల కేంద్రంలో పల్లెనిద్ర కనగల్, జూలై 11 : పల్లెల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్�
టీఎస్ఐఐసీకి 200 మంది దరఖాస్తు డీడీలు చెల్లించిన 120 మంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో 24 రకాల పరిశ్రమలు వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల వద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ �
వరి, పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల మొగ్గు వేరుశనగ పంటను సాగు చేస్తున్న సిలార్మియాగూడెం రైతులు తిప్పర్తి, జూలై 11 : నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి సాగు చేయడం వల్ల ఆదాయం తక్కువగా వస్తుండటంతో రై�
మోస్తరు నుంచి భారీగా కురిసిన వాన ముసురుతో రోజువారీ పనులకు స్వల్ప ఆటంకం సూర్యాపేట, జూలై 11 (నమస్తే తెలంగాణ)/తిరుమలగిరి/నీలగిరి : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తర
హాలియా, జూలై 11 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పత్తిసాగు జోరందుకుంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఆయకట్టేతర రైతులు విత్తనాలు విత్తుతున్నారు. హాలియా వ్యవసాయ డివిజన్లో ఈ ఏడాది 1.5 లక్షల ఎకరాల్లో ప�
సూర్యాపేట టౌన్, జూలై 11 : జనాభా స్థిరీకరణకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ఆది
రామగిరి, జూలై 11 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతున్నది. ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తుండగా, మౌలిక వసతుల కల్పనకు ఆయా పాఠశాలల్లో సౌకర్యాలపై ఆరా తీస్తున్నది. ప్రత్యేకంగా ఎస్ఐఎస�
నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం వింజమూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన భూ వివాదంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో యువకుడు శ్రీకాంత్(29)ను కుటుంబీకు�
జోరుగా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలు విస్తృతంగా పర్యటిస్తున్న అధికారులు నల్లగొండ రూరల్, జూలై 9 : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళక
మిర్యాలగూడ, జూలై 9 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పట్టణ, పల్లె ప్రగతి పనులు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి భాగస్వాములవుతున్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి, సుబ్బారెడ్డిగూడ�