మిర్యాలగూడ రూరల్, జూలై 7 : రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, అప్పుడే వారిని లక్షాధికారులను చేయాలన్న సీఎం కేసీఆర్ కల నిజమవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్�
నల్లగొండ : హామీ మేరకు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటికీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దోస్త్ ద్వారా విద్
దూకేస్తానంటూ మతిస్థిమితం లేని యువతి హల్చల్ నార్కట్పల్లిలో నాలుగు గంటలపాటు ఉత్కంఠ క్షేమంగా కిందికి దింపిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు నార్కట్పల్లి, జూలై 5 : నార్కట్పల్లి ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో మత
కట్టంగూర్/ చిట్యాల, జూలై 5 : పల్లెల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. సోమవారం మండలంలోని పామనుగండ్ల, బొల్లెపల్లి, కట్టంగూర�
మిర్యాలగూడ, జూలై 5 : పచ్చని మొక్కలతో జనావాసాలు కళకళలాడుతూ పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ముందుగా గ్రామ సభల ద్వార�
రామగిరి, జూలై 5 : హాలియాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా డిగ్రీ తరగతులు నిర్వహణ జరుగనున్నది. ఈ మేరకు ఇన్చార్జ్జి ప్రిన్సిపాల్గా సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంగి రవికుమార్ను నియమిస్�
నీలగిరి/ నల్లగొండ రూరల్, జూలై 4 : పట్టణాలు, పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ప్రగతి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్
రహదారుల వెంట పిచ్చిమొక్కల తొలగింపు మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ మునగాల మండలం గణపవరంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ హుజూర్నగర్, జూలై 4 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్
సూర్యాపేట టౌన్, జూలై 4 : భారత్-చైనా సరిహద్దులో గత ఏడాది జరిగిన వివాదంలో వీరమరణం పొందిన మహావీరచక్ర కర్నల్ సంతోష్బాబు చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ
కోదాడ రూరల్, జూలై 4 : పట్టణ ప్రాంతాలకు పరిమితమైన మొబైల్ ఇండ్లు పల్లెలకూ వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామానికి చెందిన అనంతరాంరెడ్డి తన పొలంలో గెస్ట్హౌస్ నిర్మించాలనుకున్నా�
నల్లగొండ : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్ని సక్రమంగా వినియోగం అయ్యేలా గ్రామస్తులు సమిష్టిగా ముందుకు నడవాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత
అర్వపల్లి, జూలై 2 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత సాధికారత పథకానికి శ్రీకారం చుట్టి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడయ్యారని అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బందెల అర్వపల్లి అన్నారు. శుక్�
నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో జోరుగాపల్లె, పట్టణ ప్రగతి నల్లగొండ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా.. : సైదిరెడ్డి నీలగిరి, జూలై 2 : నల్లగొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస�