నల్లగొండ, జూన్ 27 : టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగు నీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను ప్రగతిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ
సీఎం కేసీఆర్ | దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా నల్గొండ పట్టణంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
పల్లె ప్రగతిలో నంబర్ వన్ జిల్లాలో ఉత్తమ పంచాయతీగా ఎంపిక ప్రకృతివనం, వైకుంఠ ధామాల నిర్మాణంలో ప్రత్యేకత బుద్ధుడి విగ్రహం, ఫౌంటేన్ ఏర్పాటుతో కొత్తకళ పర్యాటక స్థలానికి మరిన్ని అందాలు వీధుల్లో సీసీరోడ్ల
జలశక్తి అభియాన్కు ఉపాధిహామీ పథకం అనుసంధానం ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టేలా చర్యలు నార్కట్పల్లి మండలంలో చురుగ్గా పనులు నార్కట్పల్లి, జూన్ 27 : వాన కాలంలో కురిసే ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పడితే భూగర్భ
పెద్దఅడిశర్లపల్లి, జూన్ 27 : హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజమండ్రి నుంచి తెప్పించిన 6 వేల మొక్కలు ఆదివారం మండల కేంద్రానికి చేరుకోగా వాటిని గ్రామ�
తొమ్మిదేండ్లలోపు పిల్లల్లో 3.61 శాతమే కొవిడ్ పాజిటివిటీ రేట్ 10-19 ఏండ్లలోపు వారిలో 10 శాతం త్వరగా కోలుకుంటున్న పిల్లలు చిన్ననాటి నుంచి వేయిస్తున్న వ్యాక్సిన్లతో మేలు థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకూ వైద్యార
హాలియా, జూన్25 : అన్ని ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మూడు నెలల క్రితం హాలియాలో రైతు ధన్యవాద సభలో సీఎం కేసీ
రూ.4.52లక్షల మందికి పంట పెట్టుబడి సాయం మిగిలిన కొద్దిమందికి రెండు, మూడ్రోజుల్లో ఈ నెల 10 వరకు రికార్డు అప్డేట్ వారికి అవకాశం నల్లగొండ ప్రతినిధి, జూన్25(నమస్తే తెలంగాణ) : సాగుబాటలో రైతు చతికిలా పడకుండా ఇప్పటి
ముందస్తుగానే జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు ప్రతి పుస్తకానికీ ప్రత్యేక కోడ్ అక్రమాలకు చెక్పెట్టేలా చర్యలు రామగిరి, జూన్ 25 : పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాల సరఫరా మొదలైంది. విద్యార్థుల సంఖ్య�
శాఖల మధ్య సమన్వయ లోపం అర్ధాంతరంగా ఆగిన వైకుంఠధామం నిర్మాణం ప్రారంభానికి నోచని డంపింగ్ యార్డు పనులు కళ తప్పిన ప్రకృతి వనం నర్సరీలో ఎండిన హరితహారం మొక్కలు నిధులున్నా సర్కారు లక్ష్యానికి తూట్లు మిర్యాలగ
నల్లగొండ ప్రతినిధి, జూన్ 24(నమస్తే తెలంగాణ) : కృష్ణానదిలో గత పది రోజులుగా కొనసాగుతున్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్పై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే ఈ సారి సాగర్కు కూడా వరద రా�