నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి పదేండ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం �
పంటలు నష్ట పోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు.