నకిరేకల్ మండలంలోని పార్బాయిల్డ్ రైస్మిల్లుల్లో రైతుల నిలువు దోపిడీ ఆగడం లేదు. తాలు పేరుతో క్వింటాకు 10 నుంచి 12 కిలోల తరుగుకు ఒప్పుకుంటే దిగుమతి చేస్తామని, లేకుంటే దిగుమతి చేసుకోమని బాహటంగానే చెబుతున�
నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు గురువారం హోరాహోరీగా జరిగాయి. రెండో రోజు బాలికల, బాలుర విభాగాల్లో నుంచి చెరో 12 మ్యాచ్లు నిర్వహించినట్ల�