మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సరైన వసతులు కల్పించలేదని అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుర్చీలు వేయలేదని, మంచినీటి సౌకర్యం కల్పించలేదని అసహనం వ్యక్త�
తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించింది కాంగ్రెస్సేనని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 2014కు ముందున్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�