కెన్యాలో 28 మంది భారతీయుల బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలోకి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. సోమవారం ఈ ప్రమాదం జరిగిందని ఖతార్లోని భారత ఎంబసీ ఎక్స్లో తెలిపింది.
బాలీవుడ్ నటి దియా మీర్జా ప్రకృతి ప్రేమికురాలు. పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా పాటుపడుతూ ఉంటుంది. ఇటీవల నైరోబీలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సుకు ఆమె హాజరైంది. ‘ఈ సదస్సులో పేరెన్నికగన్న పర్యావరణవ
Kenya | కెన్యా రాజధాని నైరోబీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న గ్యాస్ రీఫిల్లింగ్ కంపెనీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 165 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) పెద్దమొత్తంలో కొకైన్ (Cocaine) పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ (Nairobi) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది.