KCR | ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
స్లాపూర్లోని నాగోబా ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించిన అనంతరం సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం 202 మంది కొత్త కోడళ్లకు పరిచయ కార్యక్రమం(బేటింగ్) నిర్వహించారు.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానశ్రయాన్ని’ ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నదని అన్నారు. తెలంగాణలో జరిగే ప్ర