నాగోబా ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం మెస్రం వంశీయులు ఆలయం వెనుక గల పెర్సపేన్(పెద్ద దేవుడు) దేవతకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. డోల్, సన్నాయి, కా లికోమ్ వాయిస్తూ మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్�
ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో తమ ఆరాధ్య దైవమైన నాగోబాకు మెస్రం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలు నిర్వహించారు. దీంతో నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది.
మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో బుధవారం దసరా ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి తరలివచ్చారు. దసరా పండుగ పూజలపై మెస్రం వంశీయుల �