సందడిగా మారిన పోచారం ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం విషాదం నెలకొన్నది. స్నేహితుడితో కలిసి ఈత కొడతూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఏఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్జిల్�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అనర్హులను ఎంపిక చేశారని నాగిరెడ్డిపేట మండలంలోని వదల్పర్తిలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అర్హులని కాదని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎంపిక చేశారని పంచాయ�