అగ్ని ప్రమా దాల నుంచి రక్షించే పరికరాల తయారీ సంస్థనాఫ్కో..తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఈ దుబాయికి చెందిన �
Telangana | తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశమవుతూ బీజిగా ఉన్నారు. తాజాగా ప్రపంచ స్థ�
Telangana | దుబాయిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్�