నాచగిరి | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హరిద్రానదిలో స్వామి వారి పుష్కరిణిలో భక్తులు వే
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి | జిల్లాలోని నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని ఇప్పుడున్న పాత కట్టడాలను మార్చి స్తపతి సూచనలకు అనుగునంగా సమూల మార్పులకు శ్రీకారం చుడతాం.