వినాయక ఉత్సవాల్లో భాగంగా రాయదుర్గంలోని మైహోం భుజాలో నిర్వహించిన వేలంపాట లో వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికిం ది. రూ. 51,77,777కు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన గణేశ్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కొండపల్లి గణ�
హైదరాబాద్లోని నాగులపల్లి, పటేల్గూడతో పాటు గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. 15 ప్రాంతాల్లో ఇరవైకి పైగా బృందాలు సోదాలు చేశాయి.