Mizoram | మిజోరం రాజధాని ఐజ్వాల్లోని లెంగ్పుయ్ ఎయిర్పోర్టులో మంగళవారం ఉదయం 10:19 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి, రన్వేపై స్కిడ�
మయాన్మార్లోని కాచిన్లో ఒక శరణార్థి శిబిరంపై సోమవారం రాత్రి సైన్యం వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో 13 మంది పిల్లలు సహా 32 మంది మరణించినట్టు మానవ హక్కుల సంస్థ, స్థానిక మీడియా వెల్లడించింది.
ఇంఫాల్: మయన్మార్ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ దేశం నుంచి వచ్చే ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయవద్దని, ఆహారం సమకూర్చవద్దని పేర్కొంది. మయన్మార్ శర�