పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు స్థానాలు అన్ని ఏకగ్రీవం కానున్నాయి. గ్రామానికి చెందిన 8 వార్డు స్థానాలకు గాను, ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో దాదాపుగా వార్డు సభ్య�
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో రూ.1 కోటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు బీఆర్ఎ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పేర్కొన్నారు.