కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో నెలకొన్న మోటార్ వాహనాల తనిఖీ కార్యాలయం త్వరలో కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారుకు మారనున్నది. గుడిబండలో ఈ కార్యాలయానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
హుస్నాబాద్లోని మినీస్టేడియంలో తాత్కాలికంగా నడుస్తున్న ఎంవీఐ యూ నిట్ కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణంతో పాటు ట్రాక్, పార్కింగ్ తదితర అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంపై సర్వత్రా నిరసన వ్యక్�