భీమ్గల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. పార్టీ మండల అధ్యక్షుడి నియామకం చిచ్చురేపింది. భీమ్గల్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొదిరె స్వామి, వైస్ చైర్పర్సన్ భర్త జేజే నర్సయ్య, మ�
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతోన్న ముత్యాల సునీల్ రెడ్డి మెడకు ఆర్థిక నేరం చుట్టుకుంది. ప్రజల నుంచి జీఎస్టీ వసూలు చేసి దొడ్డి దారిలో రూ.కోట్లు దారి మళ్లించిన వైనంపై జీఎస్�