రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చింతకుంట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో చేపడుతున్న గోదాం నిర్మాణా
రాష్ట్ర ప్రభుత్వం ప్ర జాసేవే లక్ష్యంగా పాలన అందిస్తున్నదని ము థోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మం డల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లు
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ, సాహిత్య సామ్రాట్ లోక కవిగా పేరుగాంచిన అన్నబావు సాటే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పిలుపున�