ముందుగా నువ్వులను దోరగా వేయించి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శనగలను కడిగి పది గంటలపాటు నానబెట్టి కుక్కర్లో వేసి నీళ్లుపోసి, తగినంత ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చ
కావలసిన పదార్థాలు: మష్రూమ్స్: ఒక కప్పు, కాబూలీ శనగలు: ఒక కప్పు, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, తెల్ల నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు, ఆలివ్ ఆయిల్: అర కప్పు, మిరియాల పొడి: చిటికెడు, కారం: కొద్దిగా, కొత్తిమీర తుర�